టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ అధినేత చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసారు. మంచి కోరుకొనే వారు వైసీపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. తాను వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని.. సీఎం జగన్ తో కలిసి నడుస్తానని స్పష్టం చేసారు. టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే ప్రకటించానని గుర్తు చేసారు. వర్దంతికి..జయంతికి తేడా తెలియని వ్యక్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2q3HZIm
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment