రెవెన్యూ ఉద్యోగుల ఆందోళలనకు ప్రభుత్వం దిగివచ్చింది. తమకు రక్షణ కల్పించాలని ఉద్యోగులు చేసిన నిరసనకు ఫలితం దక్కింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. భవిష్యత్లో రెవెన్యూ అధికారులపై దాడులసంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. విజయారెడ్డి ఘటన తర్వాత ఆందోళనబాట పట్టిన రెవెన్యూ సిబ్బందికి పలు రక్షణ వలయాలు కల్పించింది. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో గట్టి బందోబస్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NKIbVU
తహాసీల్దార్లకు భద్రతగా పోలీసులు...!
Related Posts:
ఎమ్మెల్యేనా... రౌడీనా....? ఎమ్మెల్యే రాజాసింగ్పై రౌడీషీట్ ఓపెన్....!తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పై తాజాగా రౌడీషీట్ ఓపెన్ చేశారు. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడిషీటర్ల జాబితాలో ముషిర… Read More
క్లాస్మేట్స్ను అది....చేద్దామా...? విద్యార్థుల షాకింగ్ వాట్సప్ చాట్...8మంది విద్యార్థుల సస్పెషన్స్కూల్ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తమ భవిష్యత్కు బాటలు వేసుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహాంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి … Read More
మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్లో శంకుస్థాపన, పోర్టులపై సమీక్షలో సీఎం జగన్రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, పాత పోర్టుల పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. దుగ్గరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి,… Read More
పవన్ కల్యాణ్ స్వరం మారింది, చంద్రబాబు కన్నా బాధ ఎక్కువే, 3 రాజధానులపై : మంత్రులు కన్నబాబు, నానిగత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని తెలిపారు. రాజధానిపై కమిటీ నివేదిక ఇలా ఉండొచ… Read More
బ్రిటీష్ దోపిడికి కలం పోటు.. ఎంపీ శశిథరూర్కు సాహిత్య అకాడమీ అవార్డున్యూఢిల్లీ: రాజకీయ వేత్త, రచయిత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ మరో ఘనతను సాధించారు. ఆయన రచించిన యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్: ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండి… Read More
0 comments:
Post a Comment