ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మహారాష్ట్రలో మరి కాస్సేపట్లో ఏర్పాటు కాబోయే మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి సర్కార్.. ఏపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తోందా? అంటే ఆ విషయంలో అవుననే అనుకోవచ్చు. పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించబోతోంది. ఈ మేరకు శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి సంయుక్తంగా రూపొందించిన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్-సీఎంపీ)లో పొందుపరిచారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Fwfuk
ఏపీ సర్కార్ బాటలో మహా ప్రభుత్వం: పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే: తొలి కేబినెట్లో ఆమోదం!
Related Posts:
ఏపీ, తెలంగాణ బేఫికర్: మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచివిశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైనా కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి … Read More
అన్ని విషయాలూ తెలుసు: సీఎం ఉద్ధవ్ థాక్రే, శివసేనకు నారాయణ్ రాణే వార్నింగ్ముంబై: బెయిల్పై విడుదలైన మూడు రోజులకు కేంద్రమంత్రి నారాయణ్ రాణే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, శివసేన నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు… Read More
ఇంకొన్ని గంటల్లో కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మరో నరమేధం: జో బైడెన్ హెచ్చరికవాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- ప్రపంచ దేశాలు ఏదైతే జరక్కూడదని భావిస్తోన్నాయో.. అలాంటి పరిస్థితులే … Read More
వాళ్ల తలలు పగలగొట్టండి-లాఠీ తీసుకుని ఉతికేయండి-హర్యానాలో రైతుల పట్ల అధికారి కఠిన ఆదేశాలు'వాళ్ల తలలు పగలగొట్టండి...' అంటూ హర్యానాలోని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నా… Read More
ఒకవేళ నేనే మీ అధ్యక్షుడిగా ఉండివుంటే.. కాబూల్ దాడులు జరిగేవి కావు: డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్లలో 170 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయాల… Read More
0 comments:
Post a Comment