ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మహారాష్ట్రలో మరి కాస్సేపట్లో ఏర్పాటు కాబోయే మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి సర్కార్.. ఏపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తోందా? అంటే ఆ విషయంలో అవుననే అనుకోవచ్చు. పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించబోతోంది. ఈ మేరకు శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి సంయుక్తంగా రూపొందించిన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్-సీఎంపీ)లో పొందుపరిచారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Fwfuk
ఏపీ సర్కార్ బాటలో మహా ప్రభుత్వం: పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే: తొలి కేబినెట్లో ఆమోదం!
Related Posts:
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం : టీటీడీ బోర్డు సభ్యుడిగా దిల్ రాజు..!! బీజేపీ హైకమాండ్ నుండి సిఫార్సులుప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు పైన ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేసారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత వెంటన… Read More
బార్ అండ్ రెస్టారెంట్ గా మారనున్న జనసేన ఆఫీసు..! గుంటూరులో చోటు చేసుకోబోతున్న ఘటన..!!అమ్మో..! రాజకీయాల్లోనే కాదు రాజకీయ కార్యాలయాల్లో కూడా ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. జనసేన పార్టీ కి సంబందించిన కార్యాయలంలో కూడా ఇలాంటి మార్పులే చో… Read More
అవినీతీ ఆరోపణలపై అధికారుల చేత వివరణ ఇప్పించడం ఎందుకు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తన గళాన్ని పెంచారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయిన లక్ష్మణ్… Read More
నాస్తికుడే దేవుడయ్యాడు...! దళితులకు రిజర్వేషన్లు కల్పించాడని.. కరుణానిధికి గుడి..తమిళనాడులో విగ్రహారాధన మామూలే బతికున్న మనుష్యులకే ఆలయాలు నిర్మించిన ఘనత తమిళనాడు ప్రజలకే చెల్లుతుందనడంలో సందేహం లేదు.. ఇప్పటికే పలువురి నేతలకు,సినిమా … Read More
ఎన్సీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై ఆర్థిక నేరాల విభాగం కేసు, మరో 69 మందిపై కూడా..ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీ మరో దెబ్బ తగలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అధికార బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ … Read More
0 comments:
Post a Comment