ముంబై: శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మహారాష్ట్రలో మరి కాస్సేపట్లో ఏర్పాటు కాబోయే మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి సర్కార్.. ఏపీ ప్రభుత్వాన్ని అనుసరిస్తోందా? అంటే ఆ విషయంలో అవుననే అనుకోవచ్చు. పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే కేటాయించబోతోంది. ఈ మేరకు శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి సంయుక్తంగా రూపొందించిన కనీస ఉమ్మడి ప్రణాళిక (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్-సీఎంపీ)లో పొందుపరిచారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Fwfuk
ఏపీ సర్కార్ బాటలో మహా ప్రభుత్వం: పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులకే: తొలి కేబినెట్లో ఆమోదం!
Related Posts:
చంద్రబాబు క్రిమినల్ మాఫియా 1990 చిప్.. జగన్ పరివార్ వైరస్ చిప్.. కొల్లు అరెస్టుపై డైలాగ్ వార్..వైసీపీ కీలక నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్యోదంతంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చే… Read More
హైదరాబాద్లో దారుణం... కరోనా పేషెంట్ డెడ్ బాడీని పీక్కుతిన్న కుక్కలు...కరోనా వేళ చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఒక్క వైరస్ మనిషిని ఎంత అద్వాన్న స్థితికి నెట్టివేసిందన్న అభిప్రాయం కూడా కలుగుతోం… Read More
సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిపై హత్యాచారం..? సోషల్ మీడియాలో దుమారం.. అసలు కథ వేరే..దాదాపు నెల రోజుల క్రితం హర్యానాలోని గురుగ్రామ్ నుంచి బీహార్లోని దర్భంగాకు 1300కి.మీ దూరం తండ్రిని వెనకాల కూర్చోబెట్టుకుని సైకిల్పై గమ్యం చేరిన జ్యోత… Read More
కరోనా షాక్: ఒక్క రోజుకే 1.15లక్షల బిల్లు.. ప్రైవేట్ ఆస్పత్రి దారుణం.. ప్రభుత్వ డాక్టర్ నిర్బంధం..కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాలను ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటోన్న వైనం బయటపడింది. సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్కూ అధిక బిల్లులతో… Read More
ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్.. ఐసీఎంఆర్ డెడ్లైన్తో కేంద్రం విభేదం.. 2021దాకా రాబోదని క్లారిటీ.''కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన 'కోవ్యాక్సిన్' ఆగస్టు 15 నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది..'' అంటూ ఇండియన్ … Read More
0 comments:
Post a Comment