ఏపీలో ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. విశాఖ చేరుకున్న పవన్ నేరుగా మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు.అక్కడ విగ్రహానికి పూల దండ వేసి మార్చ్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు..భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు. ఈ లాంగ్ మార్చ్ పాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3282Zus
పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభం: టీడీపీ నుండి హాజరైన అచ్చెన్నాయుడు: గంటా ఎక్కడ..!
Related Posts:
వైఎస్ జగన్కు కొత్త సవాల్: ఒకేసారి ఆరుమంది: ఇద్దరికి రిజర్వ్: ఆ నలుగురెవ్వరు?అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. శాసన మండలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒకేసారి ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఏర్పడనున్న ఖాళీలను భర్తీ చేయాల్సి … Read More
మాతృభాషా దినోత్సవం: తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఏదైనా మేలు జరిగిందా? ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం నిధుల మాటేClick here to see the BBC interactive దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత తెలుగు మాట్లాడేవార… Read More
భారత్ గ్లోబల్ లీడర్: యూఎన్ చీఫ్ కితాబు -కరోనాపై పోరు, వ్యాక్సిన్ తయారీపై ప్రశంసలుగడిచిన 15 నెలలుగా ప్రంపంచాన్ని పీడిస్తోన్న కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ గ్లోబల్ లీడర్ పాత్రను పోషిస్తున్నదని ఐక్యరాజ్య సమితి (యూఎన్) జనరల్ సెక్రటరీ… Read More
లదాక్లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులుజమ్మూకాశ్మీర్ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గుతుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, అనూహ్య విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ… Read More
చైనాపై భారత్ పట్టు -16గంటల పాటు పదో రౌండ్ చర్చలు -హాట్స్ప్రింగ్స్, దెప్సాంగ్లోనూ బలగాల ఉపసంహరణ!భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి సాధారణ పరిస్థితులు ఏర్పడే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. దాదాపు 10 నెలలుగా ఉద్రిక్తత నెలకొన్న ప్… Read More
0 comments:
Post a Comment