ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త వివాదంలో చిక్కుకున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సర్కార్ పలు పథకాలు, పురస్కారాల మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టు, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పురస్కారాన్ని అధికారులు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34zXZ3s
Tuesday, November 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment