Monday, November 4, 2019

విజయది పాశవిక హత్య, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, తహశీల్దార్ మర్డర్‌పై మంత్రి కేటీఆర్

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హఠాన్మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయ మృతిచెందారనే వార్త షాక్‌ కలిగించిందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. విజయారెడ్డిది అత్యంత పాశవిక హత్య అని ఆయన ఆరోపించారు. పరిష్కారం లేని అంత పెద్ద సమస్య ఏముందని ఆయన ప్రశ్నించారు. విజయారెడ్డిపై జరిగిన ఘటన అమానవీయమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో దాడులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WKHaQC

Related Posts:

0 comments:

Post a Comment