ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. వీరి మధ్య మద్య నిషేధంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఒక్కో మంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. చివరికి క్రమ క్రమంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని సీఎం జగన్ స్పష్టంచేశారు. మహిళా మంత్రుల అభిప్రాయం కూడా తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XQiFBO
మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..
Related Posts:
తెలుగు రాష్ట్రాల్లో వికసిస్తున్న కమలం..! బీజేపిలో కొసాగుతున్న జోష్..!!అమరావతి/హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాటుతోంది. ఏపీతో పాటు తెలంగాణలో బీజేపీ దూకుడు మీదుంది. అధ్యక్షుడు కన్నా లక్… Read More
25 ఏళ్లుగా బీజేపీకి దిక్కు లేదు.. కాలం చెల్లిన నేతలకు కండువా.. మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్యలుహైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా వార్ ముదురుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస… Read More
నూతన ఎంపీ నుస్రత్ జహాన్కు ఫత్వా...హిందు సంప్రదాయంలో ప్రమాణ స్వీకారంపై మండిపాటు...!పశ్చిమ బెంగాల్ నటి..ఇటివల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి నూతన పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన నుస్రత్ జహాన్ సైతం మతపరమైన వేధింపుల… Read More
టీఆర్ఎస్ నేతల బరితెగింపు... మహిళ అధికారిపై కర్రలతో దాడి...! (వీడియో)కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్లో అటవీ శాఖ అధికారులపై రైతులు దాడి చేశారు. రైతులు దున్నుకుంటున్న భూమి అటవీ శాఖది కావడంతో భూమిని దున్నేందుకు వెళ్లిన అటవీ స… Read More
ఏడు కొండల వాడా.. వెంకట రమణా..! వీఐపీ బ్రేక్ దర్శన వివాదాన్ని నువ్వే పరిష్కరించాలి స్వామీ..!!తిరుమల/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్ధానంలో స్వామి వారి దర్శన భాగ్యం పై వివాదాలు చెలరేగుతున్నాయి. శ్రీవారి ఆలయం వీఐపీ బ్రేక్ దర్శన … Read More
0 comments:
Post a Comment