Wednesday, November 27, 2019

మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చిట్‌చాట్: మద్య నిషేధంపై చర్చ, మంత్రుల భిన్న అభిప్రాయాలు..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. వీరి మధ్య మద్య నిషేధంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఒక్కో మంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. చివరికి క్రమ క్రమంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని సీఎం జగన్ స్పష్టంచేశారు. మహిళా మంత్రుల అభిప్రాయం కూడా తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XQiFBO

Related Posts:

0 comments:

Post a Comment