Wednesday, November 27, 2019

‘తొలి థాక్రే సీఎం’: రాజ్ థాక్రేకు ఉద్ధవ్ పిలుపు, కాంగ్రెస్ సీఎంలు, మమత, స్టాలిన్‌కు ఆహ్వానం

ముంబై: ఎన్నో మలుపుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మంగళవారం ఉద్ధవ్ థాక్రేను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తమను ఆహ్వానించాలని కోరారు. మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33qEPvL

0 comments:

Post a Comment