స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రత ఒక ప్రధానమంత్రికి మాత్రమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టంచేశారు. గాంధీ కుటుంబీలకు భద్రతను కుదించడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం లోక్సభలో అమిత్ షా మాట్లాడారు. 1988 నుంచి ప్రధానమంత్రి, మాజీ ప్రధానులకు ఎస్పీజీ భద్రత కల్పిస్తోంది. దానిని నరేంద్ర మోడీ సర్కార్ సవరిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35CVMEM
Wednesday, November 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment