న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా సుపరిచితుడైన భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం పార్లమెంట్ భవనం వద్ద అనూహ్యంగా ప్రత్యక్షం అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కలిసి ఆయన కనిపించారు. ఆయన ఎందుకు అజిత్ ధోవల్ ను కలిశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అజిత్ ధోవల్ ను కలుసుకోవడానికే వచ్చానని శివన్.. తనను పలకరించిన విలేకరులకు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jWjNo
పార్లమెంట్ భవనం వద్ద ప్రత్యక్షమైన ఇస్రో ఛైర్మన్ కే శివన్: అజిత్ ధోవల్ తో కలిసి.. !
Related Posts:
అమరావతి వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం: ఏపికి ప్రియాంక :ఢిల్లీలో టిడిపితో పొత్తు..!ఏపిలో భారీగా నష్టపోయిన కాంగ్రెస్ తిరిగి ఎన్నికల వేళ పుంజుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా అస్త్రంగా ఎన్నికల బరిలోకి… Read More
ఖమ్మం నుంచి పోటీ చేయమంటే రాహుల్ ఏమన్నారంటే?: చంద్రబాబు వల్లే ఓడిపోయామని ఆగ్రహంన్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఆయనకు పలు సూచనలు చేశారు. పార్టీని… Read More
జగన్ ఎన్నికల యుద్దభేరీ : తటస్థులు..కార్యకర్తలతో సమావేశం : తిరుపతి వేదికగా ప్రారంభం..!వచ్చే ఎన్నికల కోసం వైసిపి అధినేత జగన్ శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించను న్నారు. పాదయాత్ర తరువాత ప్రజల్లోకి వ… Read More
పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసు.. పొత్తుకు రా, బాబును భూస్థాపితం చేస్తా, జగన్పై పోటీ చేస్తా: కేఏ పాల్అమరావతి/ఖమ్మం: కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తానని, పులివెందులలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ… Read More
జయరాం హత్య కేసులో ట్విస్ట్: శిఖాచౌదరి పాత్ర.. జూబ్లీహిల్స్ పోలీస్లు మళ్లీ దర్యాఫ్తు చేస్తారా?హైదరాబాద్: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరుగుతోంది. ఈ హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖాచౌదరికి ఎలాంటి సంబంధం లేదని ప్రా… Read More
0 comments:
Post a Comment