న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా సుపరిచితుడైన భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం పార్లమెంట్ భవనం వద్ద అనూహ్యంగా ప్రత్యక్షం అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో కలిసి ఆయన కనిపించారు. ఆయన ఎందుకు అజిత్ ధోవల్ ను కలిశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అజిత్ ధోవల్ ను కలుసుకోవడానికే వచ్చానని శివన్.. తనను పలకరించిన విలేకరులకు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jWjNo
పార్లమెంట్ భవనం వద్ద ప్రత్యక్షమైన ఇస్రో ఛైర్మన్ కే శివన్: అజిత్ ధోవల్ తో కలిసి.. !
Related Posts:
చొక్కా పట్టుకొండి, బూటు విసరండి, మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు.ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత మ… Read More
అక్రమ సంబంధం, ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య, ఆఫీసులో ఏకాంతంగా, రోజూ రచ్చ, ఆర్థిక ఇబ్బందులు !చెన్నై: కుటుంబ సమస్యల కారణంతో ప్రముఖ తమిళ టీవీ నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన ఆమె భర్త ఆఫీసులో కొంత … Read More
సీఏఏపై ఆగని నిరసనలు.. యూపీలో శుక్రవారం ప్రశాంతం.. ఢిల్లీలో పీఎం ఇంటివైపు నిరసన ర్యాలీ..పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పలు నగరాల్లో.. ప్రార్థనల అనంతరం ముస్లిం యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకొచ్చ… Read More
వైజాగ్లో ల్యాండ్ మాఫియా: గంటా, ధర్మాన కుమారులపై సీపీఐ నారాయణ సంచలన ఆరోపణలురాజధాని మార్పు ఊహాగానాలతో అమరావతి సహా ఆంధ్రప్రదేశ్లో అశాంతి, అలజడి నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గత ప్రభుత్వ నిర్ణయం లోపభూయిష్టంగా… Read More
ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం: ఏకంగా 15 అగ్నిమాపక శకటాలు శ్రమిస్తున్నా.. !ముంబై: ముంబైలో మరో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విల్లేపార్లెలోని ఓ అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదం ఉదంతాన్ని విస్మరించకముందే- మరో దుర్ఘటన… Read More
0 comments:
Post a Comment