కొన్ని సందర్భాల్లో జరిగే ఘటనలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అవును నిజమే, ఏపీకి చెందిన ప్రశాంత్ తన ప్రియురాలిని కలిసేందుకు బయల్దేరారు. విధి విచిత్రమో ఏమో గానీ ఆయన స్విట్జర్లాండ్ బయల్దేరితే.. పాకిస్థాన్లోన కొలిస్థాన్ ఎడారిలో తేలారు. దీంతో అక్కడి అధికారులు అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే అసలు విషయం వెలుగుచూసింది. తాను బాగానే ఉన్నానని ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NZx5MQ
Tuesday, November 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment