శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా హకూరా బోదస్గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ‘తిరిగి గ్రామానికి' అనే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DkkhKG
అనంతనాగ్లో ఐఈడీ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
Related Posts:
మెగా కోడలు ఉపాసనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ కృతజ్ఞతలు..ఎందుకో తెలుసా..?కరోనావైరస్ విముక్తి కోసం చాలామంది సెలబ్రిటీలు తమదైన పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి పై అవగాహన తీసుకొస్తూ సినిమా సెలిబ్రిటీల… Read More
టీడీపీ బాటలో జనసేన కూడా .. వైసీపీ నేతల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదుఏపీలో ఒకపక్క కరోనా వైరస్ ప్రబలుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి పని వారు చేస్తున్నారు . బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీలు ర… Read More
ఏపీలో రెడీ అవుతున్న కరోనా సేఫ్ టన్నెల్స్- ముందు జాగ్రత్త కోసమేనా ?కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెడ్ జోన్లకు సమీపంలో అత్యవసర క్వారంటైన్ సొరంగాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన వీటిని … Read More
Viral Video : కనీ వినీ ఎరుగని వింత జీవి.. ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్న నెటిజెన్స్..సోషల్ మీడియాలో ఓ వింత జీవి వీడియో వైరల్గా మారింది. నల్లగా.. శరీరమంతా వానపాములు పాకుతున్నట్టుగా ఉన్న ఆ జీవి ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అమీబా ఆకారంల… Read More
ఏపీ కరోనా క్వారంటైన్: రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం, మెనూ ఇదే..!అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… Read More
0 comments:
Post a Comment