Tuesday, November 26, 2019

శివసేన సారథ్యంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు ప్రక్రియ షురూ: ఉదయం 8 గంటలకు అసెంబ్లీ స్పెషల్ సెషన్

ముంబై: ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు చోటు చేసుకున్న హైడ్రామా నేపథ్యంలో.. మహారాష్ట్రలో అధికారం తలకిందులైంది. రాజకీయ వాతావరణం మారిపోయింది. అధికారం చేతులు మారబోతోంది. బుధవారమే బల పరీక్షను నిరూపించుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయి. తొలుత ఉప

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dj1XBW

Related Posts:

0 comments:

Post a Comment