Monday, November 25, 2019

సత్యాన్ని పాతిపెట్టి.. సత్తాను అందుకున్న బీజేపీ: మా పోరాటం అధికారం కోసం కాదు..: ఉద్ధవ్, శరద్ పవార్..

ముంబై: తమ పోరాటం అధికారం కోసం కాదని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికేనని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. సత్యమేవ జయతే అనే నినాదంతో తాము అసత్యంపై పోరాటాన్ని ప్రారంభించామని చెప్పారు. సత్యం వైపున నిల్చున్న తామే ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటలకు ముంబైలోని గ్రాండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33kutgM

Related Posts:

0 comments:

Post a Comment