కాంగ్రెస్ ,ఎన్సీపీ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ హుస్సెన్ దాల్వాయి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. శివసేన, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అలోచన చేయాలని లేఖలో పేర్కోన్నారు. ఈ సంకీర్ణంలో ఎలాంటీ తప్పు లేదని ఆయన లేఖలో పేర్కోన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NxMzpY
శివసేనతో కలవడం తప్పులేదు... సోనియాతో కాంగ్రెస్ ఎంపీ
Related Posts:
Bihar Elections Exit Polls 2020:మహగడ్ బందన్కే మొగ్గు.. 118 నుంచి 138 సీట్లుబీహర్ అసెంబ్లీ ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ వెలుబడ్డాయి. రిపబ్లిక్ జన్ కీ బాత్ బీహర్ ఓటర్ నాడీని విశ్లేషించింది. అయితే అనూహ్యంగా ఎన్డీఏ కంటే మహాగడ్ బందన్ … Read More
Bihar: ABP-C VOTER EXIT POLL: ‘తేజశ్వి యాదవ్’వైపే మొగ్గు కానీ, ఎన్డీఏకూ..పాట్నా: బీహార్ అసెంబ్లీ తుది దశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై పడింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగ… Read More
ఫ్రీ కరోనా వ్యాక్సిన్ గాలానికి పడని బిహారీయులు: జేడీయూ-బీజేపీకి దక్కని మ్యాజిక్ ఫిగర్పాట్నా: ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి విముక్తి కల్పిస్తామంటూ జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఇచ్చిన హామీలను బిహారీయులు నమ్మలేదనేది … Read More
ఉపఎన్నికలు ఎగ్జిట్ పోల్స్: యూపీ, ఎంపీ, గుజరాత్లలో బీజేపీదే హవా, హస్తం బేజారున్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 54 స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. కీలకమైన మధ… Read More
Bihar Elections Exit Polls 2020: సీఎంగా తేజస్వీకే బీహరీల మొగ్గు..44 శాతం మంది ఓకే,బీహర్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. అయితే మహగడ్ బందన్ వైపు పోల్స్ మొగ్గుచూపుతున్నాయి. అంతకుముందు నితీశ్ వైపు బీహరీలు విశ్వసించారని తెలిపాయి… Read More
0 comments:
Post a Comment