Wednesday, November 27, 2019

కులధ్రువీకరణ పత్రం అడిగితే కుళ్లబొడిచాడు.. పౌరునిపై రెవెన్యూ ఉద్యోగి ప్రతాపం...

అవసరం ఉందని క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తే.. రోజులు తిప్పాడు. రేపు, మాపు అని కబుర్లు చెప్పాడు. వారం రోజులైనా ఇవ్వకపోగా.. ధ్రువపత్రం ఏదీ అని అడిగితే రెచ్చిపోయాడు. పౌరుడు అని కూడా చూడకుండా ప్రవర్తించాడు. ముష్టి ఘాతానికి దిగాడు. కృష్ణా జిల్లా నూజివీడు తహశీల్దార్ కార్యాలయంలో పవన్ కుమార్ అనే కంప్యూటర్ ఆపరేటర్ రెచ్చిపోయాడు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34sgKGb

Related Posts:

0 comments:

Post a Comment