బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. హృదయ శాస్త్ర చికిత్స చేసుకున్న నాకు ఇలాంటి కుళ్లు రాజకీయాలు చెయ్యడం అవసరమా ? నన్ను మోసం చేసి వెళ్లి పోయిన వారి గురించి ఈ రోజు ఇక్కడ మాట్లాడాతానని అనుకోలేదని, తనను ఆకాశానికి ఎత్తిన వ్యక్తి ఈ రోజు నట్టేట ముంచి వెళ్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y1teCt
నేను ఎవరికి ద్రోహం చేశాను ? ఏం తప్పు చేశాను ?: విలపించిన మాజీ సీఎం, రాహుల్ గాంధీ చేశారు !
Related Posts:
చింతమనేనికి 25వరకు రిమాండ్: వైద్య పరీక్షలు..తరలింపు..!!టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25వరకు రిమాండ్ విధించింది. అట్రాసిటీ కేసుల్లో ఉన్న చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. త… Read More
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి.. ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)కొలంబో : శ్రీలంకలో ప్రతి సంవత్సరం ఏనుగుల అందాల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బౌద్ధ మతస్తులు నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస… Read More
మోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమంన్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్లోని ఓ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం ద్విచక్ర వాహన… Read More
చంద్రయాన్-2: ఆర్బిటార్ జీవితకాలం ఏడేళ్లు పెంచిన ఇస్రో..ఎలా సాధ్యమైంది..?బెంగళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-2 చివరినిమిషంలో ల్యాండర్లో తలెత్తిన కమ్యూనికేషన్ సమస్యతో కాస్త నిరాశచెందినప్పటికీ… Read More
కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయ పథకం కాదు... గుజరాత్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గడ్కరీకొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయం కోసం తీసుకువచ్చిన పథకం కాదని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతంలో ప్రమాదాల వల్ల సుమారు 1,50,000 మంది చనిపోయారని తెలిప… Read More
0 comments:
Post a Comment