ముంబై/బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు మహారాష్ట్రలో రిపీట్ అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో గత ఏడాది కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొక ముందే సీఎం పదవికి బీఎస్. యడియూరప్ప రాజీనామా చేశారు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం (రేపు) సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33oMTgu
Tuesday, November 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment