Tuesday, November 26, 2019

శరద్ పవార్ చాణక్యం: తలొంచిన అజిత్.. రేపో మాపో సొంత గూటికి..!

ముంబై: మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలన్నీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజుల వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలిపోవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీలో బల పరీక్షను నిరూపించుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ సర్కార్ నేలకూలింది. అనూహ్య పరిణామాల మధ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33laqyP

0 comments:

Post a Comment