ముంబై: మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సుస్థిర పరిపాలనను అందించలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి ఓ మూడు చక్రాల కుర్చీ వంటిదని, ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేమని ఆయన ఎద్దేవా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించడానికి మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేెకరుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Do2FgV
Tuesday, November 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment