హైదరాబాద్: దొంగ భక్తుడు అంటే ఇతడే. ఎందుకంటే.. నగరంలోని ఓ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆమ్మవారికి పరమ భక్తుడిలా దండాలు పెట్టాడు. గుంజీలు తీశాడు. ఇంకేముంది అనంతరం అమ్మవారికి పెట్టిన కిరిటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఉదంతమంతా ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డవడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OCul70
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment