Thursday, November 21, 2019

పేటీఎం వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ఫోన్‌కాల్, మెసేజ్ వస్తే..

మోసపూరిత మేసేజ్, కాల్స్ నుంచి అప్రమత్తంగా ఉండాలని పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ ఖాతాదారులను కోరారు. తమ సంస్థ పేరుతో ఎవరూ ఫోన్లు చేయరని, నకిలీ ఎస్ఎంఎస్ రాదని స్పష్టంచేశారు. ఖాతానంబర్, పిన్ వివరాలను కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఫోన్ చేసి అడగరని తెలిపారు. అలా ఫోన్ చేశారంటే వాళ్లు సైబర్ కేటుగాళ్లు అని గ్రహించాలని సూచించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qCodnt

0 comments:

Post a Comment