మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మరోసారి వెలుగులోకి వచ్చారు. ఏపీ రాజకీయాల్లో ఆయనకు కీలక పదవి దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ పీసీసీని ఆఫర్ చేసినట్టుుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ నుండి పిలుపురావడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుహ్యంగా తెరమీదకు వచ్చి ఏకంగా సీఎం పదవిని చేపట్టిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O6agak
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment