Sunday, November 10, 2019

ఒంగోలు ఘటనలో విస్తుపోయే నిజాలు, పెళ్లి పేరుతో నాటకం, రక్షణ ఇవ్వమని కోరి అడ్డంగా బుక్కయ్యారు..

ఒంగోలులో జరిగిన పైశాచిక చర్యలు విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. సాయి రమేశ్ రెడ్డి అలియాస్ సుమలత లీలల్లో జరిగిన దురాగతాలు బయటకొస్తున్నాయి. తన భర్త, స్నేహితుడితో కలిసి సుమలత చేసిన బండారం ఎలా బయటపడింది ? ఇందులో ఆమె స్వయంకృతపరాధం ఉందా ? ఇంతకీ శుక్రవారం ఏం జరిగింది. పోలీసులు ఏంటున్నారు. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32BrDnk

0 comments:

Post a Comment