Friday, November 15, 2019

జగన్ అధికారం శాశ్వతం కాదు గుర్తుంచుకో.. క్షక్ష సాధింపు వద్దు.. వ్యాపారం మూసేస్తా.. జేసీ ఫైర్

ఏపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రకటించిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను కొంతకాలం పాటు ట్రావెల్ వ్యాపారాన్ని నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఎక్కువవుతున్నాయని , జగన్ ప్రభుత్వం తన ప్రత్యర్థులను దారుణంగా హింసిస్తుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Pp4hN

0 comments:

Post a Comment