ఏపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రకటించిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను కొంతకాలం పాటు ట్రావెల్ వ్యాపారాన్ని నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు ఎక్కువవుతున్నాయని , జగన్ ప్రభుత్వం తన ప్రత్యర్థులను దారుణంగా హింసిస్తుందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32Pp4hN
Friday, November 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment