Thursday, November 28, 2019

ఏపీ భవిష్యత్‌కు ప్రతీక అమరావతి, పోలీసుల సాక్షిగా అమరావతిలో రాళ్లు, చెప్పుతో దాడి: చంద్రబాబు

అమరావతి పర్యటనలో భాగంగా రాళ్లతో దాడులు చేయడాన్ని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజధాని ప్రాంతాన్ని పరిశీలించే క్రమంలో దాడులు చేయడం సరికాదన్నారు. వైసీపీ రౌడీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. అమరావతి శాంతి భద్రతల సమస్య ఏం లేదని.. అందుకే 144 సెక్షన్ విధించలేమని చెప్పారు. నిరసన తెలియజేసే హక్కు పౌరులకు ఉంటుందని స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pYro8B

0 comments:

Post a Comment