ముంబై: గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో మహావికాస్ అగాడీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారం, నిరుద్యోగం, ఆరోగ్యం, ఇండస్ట్రీ రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై ఏకాభిప్రాయం కుదిరింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో సెక్యులర్ అనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L1zNPY
Thursday, November 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment