ముంబై: గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో మహావికాస్ అగాడీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారం, నిరుద్యోగం, ఆరోగ్యం, ఇండస్ట్రీ రంగాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ పార్టీల మధ్య కామన్ మినిమమ్ ప్రోగ్రాంపై ఏకాభిప్రాయం కుదిరింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో సెక్యులర్ అనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L1zNPY
రైతు సమస్యలు, నిరుద్యోగంపైనే ఫోకస్: ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన మహావికాస్ అగాడీ
Related Posts:
ఘోర ప్రమాదం: లారీని ఢీకొన్న ఆటో, ఆరుగురు మృతి, 10 మందికి గాయాలునల్గొండ: జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలోరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వ… Read More
7 నెలలవుతోన్నా జరగని న్యాయం.. నారా లోకేశ్ను కలిసిన కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్..ఏపీ సీఎం జగన్పై నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని విమర్శించారు. లాక్ డౌన్ సమయంలో ప్రకాశం జిల్లా చీరాలలో కిరణ్ అ… Read More
తెలంగాణపై సవతి ప్రేమ.. నిధుల విడుదలపై నిర్లక్ష్యం.. కేంద్రంపై తలసాని ఫైర్కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ధ్వజమెత్తారు. కరోనా సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఏమీ పాకిస్థాన… Read More
ఏపీలో కొత్తగా 139 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే.? భారీగా తగ్గిన యాక్టివ్ కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 49,488 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 139 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేస… Read More
సీరం అగ్నిప్రమాదం: కార్మికుల మృతి పట్ల ప్రధాని విచారం -రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మోదీ భేటీభారత్లో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణె కేంద్రంగా పనిచేసే బయోటెక్నాలజీ, ఫార్మా దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం చోటుచేసుకున్న అగ్నప్రమాదంలో… Read More
0 comments:
Post a Comment