ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన విశాఖలో పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. పవన్ తో కలిసి మార్చ్ లో పాల్గొనాలని భావించిన మెగా బ్రదర్ నాగబాబు ప్రయత్నించినా..అక్కడ భారీ జన సందోహం కారణంగా నాగబాబు నేరుగా వేదిక ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన ఇసుక సమస్యను వివరిస్తూ వైసీపీ కంటే టీడీపీ యే నయం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eSSUp
అయ్యన్న సాక్షిగా..టీడీపీపై నాగబాబు సెటైర్లు: సభకు అడ్డంకులకు ప్రయత్నం: భద్రత విషయంలోనూ..!
Related Posts:
ప్రభుత్వ ఆస్పత్రుల ప్రక్షాళనకు శ్రీకారం .. నిర్లక్షం జబ్బుకు నిఘా వైద్యంప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ల మరియు సిబ్బంది అలసత్వానికి చెక్ పెట్టే పనిలో పడింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ . ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఎవరి… Read More
ఏకగ్రీవం వెనుక .. సభలో గుట్టువిప్పిన భట్టిహైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీలు అభ్యర్థులు నిలుపకపోవడంతో ఆయన ఎన్నిక ప్రక్రియ యునానిమస్ అయ్యింది. … Read More
బల్దియా ప్రతిష్ట దెబ్బతీసే యత్నం .. దీపక్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన దానకిశోర్హైదరాబాద్ : నగరశివారు ఆసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ భూములతో తనకుగానీ, బల్దియాకు ఎలాంటి సంబంధం లేదని కమిషనర్ దానకిశోర్ స్పష్టంచేశారు. సర్వే నెంబర్ 294… Read More
డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావు గౌడ్ .. ఉన్నత పదవులు చేపట్టాలన్న సీఎం కేసీఆర్హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవీకి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్… Read More
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్ట్.. రాత్రంతా జీపులో తిప్పారు..సంబంధం లేని పోలీస్ స్టేషన్ కు తరలింపుచంద్రగిరి: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఓటర్ల సర్వే పేరుతో వచ్చిన కొందరు యువక… Read More
0 comments:
Post a Comment