Sunday, November 3, 2019

అయ్యన్న సాక్షిగా..టీడీపీపై నాగబాబు సెటైర్లు: సభకు అడ్డంకులకు ప్రయత్నం: భద్రత విషయంలోనూ..!

ఇసుక కొరత..భవన నిర్మాణ కార్మికుల సమస్యల పైన విశాఖలో పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ ప్రారంభించారు. పవన్ తో కలిసి మార్చ్ లో పాల్గొనాలని భావించిన మెగా బ్రదర్ నాగబాబు ప్రయత్నించినా..అక్కడ భారీ జన సందోహం కారణంగా నాగబాబు నేరుగా వేదిక ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన ఇసుక సమస్యను వివరిస్తూ వైసీపీ కంటే టీడీపీ యే నయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32eSSUp

Related Posts:

0 comments:

Post a Comment