విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగల నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసి.. ఆ తర్వాత వారిని మోసం చేసిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oGppVQ
Sunday, November 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment