విశాఖపట్నం: చోడవరానికి చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగల నుంచి రూ. 5 కోట్ల వరకు వసూలు చేసి.. ఆ తర్వాత వారిని మోసం చేసిన నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విశాఖ పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oGppVQ
చంద్రబాబు సన్నిహితులంటూ రూ. 5కోట్ల వసూళ్లు : టీడీపీ మాజీ మంత్రి మనమడు అరెస్ట్
Related Posts:
బంగబంధు హంతకుడి ఉరితీత: అర్ధరాత్రి పెను సంచలనం 45 సంవత్సరాల తరువాత.. !ఢాకా: కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తోన్న మన పొరుగుదేశం బంగ్లాదేశ్ సంచలనాన్ని రేపింది. తమ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్ హంతకుడిని ఉరి తీసింది… Read More
ఈస్టర్ సండే: బోసిపోయిన చర్చిలు: యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా లైవ్లో: మోడీ శుభాకాంక్షలున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఈస్టర్ సండే నాడు చర్చిలో బోసిపోయాయి. ఈస్టర్ సండే వంటి పవిత్ర రోజు భక్తులతో కి… Read More
శ్రీకాకుళం జిల్లా క్వారంటైన్లో ప్రసవం: ప్రకాశం వలస కూలీ వేదన..క్వారంటైన్ల గురించి.. !శ్రీకాకుళం: జీవనోపాధి కోసం జిల్లాలకు జిల్లాలను దాటుకుని వచ్చిన ఓ కరోనా వైరస్ అనుమానితురాలు ప్రసవించారు. ప్రకాశం జిల్లా నుంచి పొట్ట చేతబట్టుకుని ఒడిశా … Read More
కరోనా దారుణం: హైదరాబాద్ రోడ్డుపై శవం.. జేబులో వైరస్ టెస్టుల స్లిప్పు.. సిటీలో షాకింగ్ ఘటనగడ్డు రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా వైరస్ కు సబంధించి అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపైనే చ… Read More
కరోనా షాకింగ్: ఆరోగ్య శాఖ ద్వారా వైరస్.. ఐఏఎస్ నుంచి అంటెండర్లదాకా పాజిటివ్.. అక్కడేం జరుగుతోంది?వాళ్లంతా కరోనా యోధులు. ప్రాణాలకు తెగించిమరీ మహమ్మారిపై పోరాడుతున్నారు. వాళ్లపై కొందరు రాళ్లతో దాడులు చేసినా వెనుకడుగు వేయలేదు. కానీ ఊహించని రీతిలో.. స… Read More
0 comments:
Post a Comment