Sunday, November 3, 2019

నదిలో పడ్డ బస్సు 8 మంది మృతి.. 4గురు గల్లంతు

కాట్మండు : నేపాల్ రాజధాని కాఠ్మండు‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డోల్ఖాలోని దౌరాలి నుండి రాజధాని కాఠ్మండు వెలుతున్న బస్సు నదిలో పడింది. కాగా ఈ సంఘటనలో ఎనిమది మంది మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. నదిలో పడ్డ మరో నలుగురు గల్లంతయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన స్థలం వద్ద సహాయక చర్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2C42YNz

Related Posts:

0 comments:

Post a Comment