విశాఖలో పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ సభా వేదిక వద్ద కలకలం చోటు చేసుకుంది. పవన్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల పైన ఒక్కసారిగా దూసుకురావటంతో కరెంట్ షాక్ కొట్టింది. అనేక మంది గాయ పడ్డారని భావించినా..ఇద్దరికి మాత్రమే గాయాలు అయినట్లు గుర్తించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kNa4W
Sunday, November 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment