సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొత్త మోటారు వాహన సవరణ చట్టం 2019 కార్మికుల పొట్ట కొట్టమని చెప్పలేదన్నారు. ఆయా రూట్లలో ప్రైవేట్ వాహనాలకు కూడా అనుమతి ఇవ్వాలనే చెప్పిందని విషయాన్ని నొక్కి వక్కాణించారు. కానీ కేసీఆర్ మాత్రం కేంద్రం చెప్పింది కదా అని విమర్శించడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WBDv7s
Sunday, November 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment