ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపుపై సీబీఐ ఇచ్చిన తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ తీర్పు వల్ల రాజ్యంగపరంగ అత్యున్నత స్థానంలో ఉన్న వారికైనా, సామాన్యులకైన చట్టాలు ఒకేలా పనిచేస్తాయనే విషయాన్ని మరోసారి రుజువు అయిందని అన్నారు. ఇక కోర్టు తీర్పుతో ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oH2GZW
Friday, November 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment