భువనేశ్వర్: మహిళల బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి ఓ వింత శిక్షను అనుసరిస్తోంది ఓ గ్రామం. బహిర్భూమికి వెళ్లిన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటోంది. చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అయ్యే నిత్యావసర సరుకులను నిలిపివేసింది. క్రమంగా పింఛన్, ఇతర సంక్షేమ పథకాల నుంచి వారి పేర్లను తొలగించేలా చర్యలు తీసుకోవడానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/324Fpyw
వింత శిక్ష: బహిర్భూమికి వెళ్లినందుకు రేషన్ కట్.. తప్పు చేస్తే సంక్షేమ పథకాల నుంచి పేర్లు తొలిగింపు..
Related Posts:
Bigg Boss Telugu 5: ప్రియ-యంకర్ రవి-లహరి ట్రయాంగిల్ ఎపిసోడ్: ఒకరు ఎలిమినేట్హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతో… Read More
నాసల్ వ్యాక్సిన్ పాక్ ముక్కుకు రుద్దుతాం: యూఎన్ వేదికపై మోడీ విసుర్లుప్రజాస్వామ్యానికి భారత్ ఉదహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం వైవిధ్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. 76వ ఐక్యరాజ్యసమిత… Read More
బంగాళాఖాతంలో మరో తుఫాన్: 29న తీరానికి: రాజధాని సహా ఏడు జిల్లాల్లో అతిభారీ వర్షాలుకోల్కత: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్.. ఈ సాయంత్రం తీరాన్ని దాటనుంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో కళింగపట్నం-గోపాల్పూర్ మధ్య ఈ తుఫాన్ తీరం దాటుతుందన… Read More
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ - కేబినెట్ హోదా : ఢిల్లీ కేంద్రంగా..!!ఏపీ ప్రభుత్వ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆయన ఈ నెల 30వ తేదీన సీఎస్ గా పదవీ విరమణ చేయనున్… Read More
13 జిల్లాలకు వైసీపీ జెడ్పీ ఛైర్మన్లు వీరే-నేడే అధికారికంగా ఎన్నిక :ప్రతీ జిల్లాకు ఇద్దరు ఉపాధ్యక్షులు-ఖరారు..!ఏపీలో 13 జిల్లా జెడ్పీ ఛైర్మన్ల ఈ రోజు జరగనుంది. 13 జిల్లాల్లోనూ వైసీపీ జెడ్పీ ఛైర్మన్లే కొలువు తీరనున్నారు. ఇప్పటికే 13 జిల్లాలకు సంబంధించి ఛైర్మన్లన… Read More
0 comments:
Post a Comment