Monday, November 25, 2019

అలా బీజేపీకి మద్దతు..ఇలా కేసు క్లోజ్: రూ. 72 వేల కోట్ల స్కామ్ లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్

ముంబై: రాజకీయాలంటే ఇంతేనేమో!. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీకి సహకరిచింన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గం నాయకుడు అజిత్ పవార్ మీద నమోదైన వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసు క్లోజ్ అయింది. బీజేపీతో చేతులు కలిపిన 48 గంటల వ్యవధిలోనే ఈ కేసు కథ కంచికి చేరడం రాజకీయంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35wrYtq

0 comments:

Post a Comment