బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికలు 2019లో ఎలాగైనా విజయం సాధించాలని ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్ కోటే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు రూ. వందల కోట్ల ఆస్తులు ఉన్న వారే. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OfICYm
Monday, November 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment