లోక్సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తి ఆందోళనకు దిగడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. సభా మర్యాదలు పాటించకుండా కాంగ్రెస్ హద్దు మీరి ప్రవర్తించింది. మార్షల్తో వారు అనుసరించిన విధానం సరికాదు. సిబ్బందిపై ఇద్దరు ఎంపీలు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34jIMUk
‘కాంగ్రెస్ హద్దు మీరొద్దు.. 30 ఏళ్ల బంధానికి తూట్లు’
Related Posts:
Mansukh Mandaviya : ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయనే ఎందుకు... అసలు కారణం ఇదీ...కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆరోగ్యశాఖ మంత్రిగా హర్షవర్ధన్ స్థానంలో రాజ్యసభ ఎంపీ మన్సుఖ్ మాండవియా నియమితులయ్యారు. ఇంతకుముందు కేంద్ర పోర… Read More
కిషన్ రెడ్డికి కీలకమైన టూరిజం: కల్చరల్, నార్త్ ఈస్ట్రన్ డెవలప్ మెంట్ కూడాకొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు ప్రధాని మోడీ. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కిషన్ రెడ్డికి మూడు శాఖలను అప్పగించారు. తనకు ఏ శాఖ ఇచ్చినా.. బా… Read More
షాక్: కేంద్ర ఆరోగ్య శాఖా గుజరాత్కే -మాండవీయకు ఛాన్స్ -కొత్త కేంద్ర మంత్రుల శాఖలివేదేశ పరిపాలనకు సంబంధించి అతి కీలకమైన కేంద్ర కేబినెట్ లో మరో అతి ప్రధాన శాఖా గుజరాత్ కే దక్కింది. కరోనా విలయకాలంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా గుజరాత్ కు… Read More
అమెరికా పారిపోయినా, భారత్ నిలబడే -అఫ్గానిస్థాన్లో ఎంబసీ మూయలేదు, కాబూల్లో సేవలు కొనసాగింపుభారత్ తో సరిహద్దులు పంచుకునే అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు మళ్లీ అల్లకల్లోలంగా మారాయి. గెలవలేని యుద్ధాన్ని 20 ఏళ్లపాటు కొనసాగించిన అమెరికా.. ఎట్టకేలకు… Read More
జగన్తో పోరు ఉధృతం: ఏపీ జల దోపిడీపై 6గంటలు సమీక్ష -కృష్ణాపై కేసీఆర్ కీలక నిర్దేశంకృష్ణా నదీ జలాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగుతోన్న వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. పంచాయితీ తీర్చాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర… Read More
0 comments:
Post a Comment