అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత. బతికున్నప్పుడు కోడెలను పట్టించుకోని చంద్రబాబు .. కోడెల చనిపోయాక మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కోడెల మాజీ స్పీకర్ అయినందునే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ప్రకటించామని ... దానిని కుటుంబసభ్యులు తీసుకోకపోవడం వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O8Pck0
కోడెల పేరుతో చంద్రబాబు శవ రాజకీయాలు : డిప్యూటీ సీఎం సుచరిత
Related Posts:
పర్మిషన్ లేకుండా గ్రూప్లో చేర్చడానికి చెక్... అందుబాటులోకి వాట్సప్ గ్రూప్ ఇన్వైట్ ఫీచర్వాట్సప్ గ్రూపులు ఇబ్బందిగా మారాయా? మీ పర్మిషన్ లేకుండానే గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారా? ఇకపై ఇలాంటి సమస్య ఉండబోదని అంటోంది వాట్సప్. మీ పర్మిషన్ లేకుండా… Read More
బాలయ్య ఇలాకాలోకి జగన్ ..టిడిపి కంచుకోటలో జెండా ఎగిరేనా : బైపోల్ తరువాత నంద్యాల కు తొలిసారిఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. టిడిపి కి కంచుకోట అయిన అనంతపురం జిల్లా హిందూపూర్ లో ఈ రోజు వైసిపి అధినేత జగన్ ప… Read More
నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు.. 3 రోజులు నిలిచిపోనున్న OP సేవలుహైదరాబాద్ : ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు రావడం.. పేద, మధ్య తరగతి ప్రజలను కలవరపెడుతోంది. ఎలాంటి జబ్బులకైనా వైద్యం తీసు… Read More
టీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుందన్న ఎంపీ జితేందర్ రెడ్డి మాటలను నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండిఎన్నికల సీజన్ కావడంతో పార్టీలలో జంప్ జిలానీలు ఎక్కువయ్యారు. లోక్సభ టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. టీఆర్ఎస… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెనుకొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరిగి మండలం, పెనుగొండ, సోమందేపల్లి మండలాలు పూర్తిగా పెను గొండ నియోజకవర్గంలో కలిసాయి. జిల్లాలో టి… Read More
0 comments:
Post a Comment