Tuesday, November 26, 2019

పీఎస్ఎల్వీ-సీ47 కార్టోశాట్ కౌంట్ డౌన్: శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్: స్వామివారి పాదాల వద్ద నమూనా

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కే శివన్ మంగళవారం ఉదయం తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ -సీ47 కార్టోశాట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆరంభించిన నేపథ్యంలో.. ఆయన తిరుమలేశుడిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్టోశాట్ నమూనా పత్రాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zQxFH

Related Posts:

0 comments:

Post a Comment