న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై - సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా 4.5శాతానికి పడిపోయింది. గతేడాది అంటే 2018-19 రెండో క్వార్టర్తో పోలిస్తే ఈసారి 2.6 శాతం పాయింట్ల మేరా పడిపోయింది. గతేడాది రెండో త్రైమాసికంలో జీడీపీ 7.1శాతంగా ఉన్నింది. ఇక ఎనిమిది ప్రధాన రంగాలకు సంబంధించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XWYhiJ
Friday, November 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment