హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉదృతంగా సాగుతోంది. ఓ పక్క ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు తన పట్టు వీడడంలేదు. సమ్మె విషయంలో కార్మికులు మెట్టు దిగిరావాలని సీఎం గతంలో విజ్ఞప్తి కూడా చేసారు. మరో పక్క ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించడం లేదు. చలో ట్యాంక్ బండ్ ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/352cvRu
ఆర్టీసి కార్మికుల మరో వినూత్న నిరసన..! 18న తెలంగాణలో సడక్ బంద్..!!
Related Posts:
టీఎస్ఆర్టీసీ సమ్మె, కోర్టు నివేదికపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎంఆర్టీసీ కార్మికుల సమస్యపై ఏర్పడిన అధ్యయన కమిటీ నివేదికను అధికారులు సీఎం కేసీఆర్కు అందించారు. దీంతో ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష… Read More
హుజుర్నగర్కు సీఎం కేసీఆర్.. ప్రజా కృతజ్ఞత సభ.. వరాల మూట ఇచ్చేనా?సూర్యాపేట : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 88 స్థానాల్లో రెపరెపలాడిన గులాబీ జెండా.. హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగురవేసింది. టీఆర్ఎస… Read More
పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ను కలిపితేనే పూర్తి జమ్మూకాశ్మీర్: ఉగ్రవాదుల చేతిలోనే ఉన్నాయంటూ ఆర్మీన్యూఢిల్లీ: పీవోకే, గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతాలను పాకిస్థాన్ దురాక్రమణ చేసిందని భారత రక్షణ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీ… Read More
39 మందిని మంచులో గడ్డకట్టించి హత్య చేశారు... ఎస్సెక్స్ ట్రక్కు విషాదంలండన్లోని కంటైనర్లో లభించిన 39 మృతదేహాలు లభించిన ఘటనపై దిగ్భాంత్రి కల్గించే అంశాలు బయటపడ్డాయి. కంటైనర్లో లభించిన మృతదేహాలన్ని చైనీయులవని చెబుతున్నా… Read More
కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ బదిలీ, జమ్ముకు గిరీశ్, లడాఖ్కు రాధాకృష్ణ, 31 నుంచి బాధ్యతలుజమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను గోవాకు గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ … Read More
0 comments:
Post a Comment