శంషాబాద్ సిద్దుల గుట్ట రోడ్డులోని మైసమ్మ గుడి వద్ద మరో గుర్తు తెలియని మహిళ మంటల్లో ఆహుతి అయిన విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే... ఘటన సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాధమిక అంచనాను బట్టి, ఆత్మహత్యగా పోలీసులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. బాడీని పోస్ట్మార్టంకు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. యువతిపై అత్యాచార యత్నం.. ఓ వివాహిత మిస్సింగ్.. శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34yQs53
శంషాబాద్.. సిద్దుల గుట్ట మహిళ శవంపై క్లారిటి ఇచ్చిన పోలీసులు
Related Posts:
ఆన్ లైన్ షాపింగ్ తో కరోనా ప్రమాదం .. అదెలాగంటేప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనావైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక దీంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా మృతి చెంద… Read More
లాక్ డౌన్ సక్సెస్ చెయ్యటానికి ఏపీ సీఎం సూపర్ ఐడియా .. అదేంటంటేకరోనా వైరస్ పై దేశం పోరాటం ప్రకటించింది. దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి… Read More
సత్య నాదెళ్ల భార్య అనుపమ రూ.2కోట్లు.. ఉద్యోగ సంఘాలు భారీగా రూ.48 కోట్లు..కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలకు మద్దతిస్తూ, వైద్య సదుపాయాల కల్పన కోసం తమ వంతు సాయంగా దాదాలు విరాళాలు ప్రకటిస్తున్న… Read More
coronavirus : విజయవాడతో పోలిస్తే విశాఖలోనే హై రిస్క్ - క్వారంటైన్లో 1470 మంది- పదిమందికో అధికారి..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం దాదాపుగా నియంత్రణలో ఉన్నట్లే కనిపిస్తున్న విశాఖపట్నంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఒంగో… Read More
ప్రధాని మోడీ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించనున్నారా?: నిజమెంత?న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంలోని ఆర్థికల్ 360 కింద దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తారనే వార్త ప్రచారం జరుగుతోంది. సోసల్ … Read More
0 comments:
Post a Comment