బెంగళూరు: కర్ణాటకలోని 14 ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని సీబీఐ అధికారులు దాడులు చేశారని ప్రచారం జరుగుతోంది. రూ. వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద సీబీఐ అధికారులు పంజా విసిరారని సమాచారం. లేడీ టీచర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pKsqVQ
Friday, November 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment