బెంగళూరు: కర్ణాటకలోని 14 ప్రాంతాల్లో ఐపీఎస్ అధికారుల ఇండ్లు, కార్యాలయాల మీద సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని సీబీఐ అధికారులు దాడులు చేశారని ప్రచారం జరుగుతోంది. రూ. వేల కోట్ల రూపాయల ఐఎంఏ స్కాం కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారుల మీద సీబీఐ అధికారులు పంజా విసిరారని సమాచారం. లేడీ టీచర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pKsqVQ
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు, 15 మంది ఐపీఎస్ లు టార్గెట్, సీబీఐ పంజా, దాడులు!
Related Posts:
ప్లాన్ లేకుండా ఐదు గంటల్లో భారీ మసీదు కూల్చగలరా ? అప్పటి హోం కార్యదర్శి ప్రశ్న1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఇవాళ లఖ్నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇ… Read More
ఆమె రెండేళ్ల క్రితం అదృశ్యం: సముద్రంలో తేలుతూ మత్స్యకారులకు చిక్కింది(వీడియో)వాషింగ్టన్: కొలంబియాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం భర్త వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోయిన ఓ 46ఏళ్ల మహిళ సముద్రంలో ప్రాణాలతో తేలియా… Read More
పేదలపై భారం మోపి.. ఖజానా నింపుకుంటారా?: నిజాంకు పట్టినగతే.: కేసీఆర్పై బండి సంజయ్హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు … Read More
బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. ఎన్సీబీ నిఘాలో ముగ్గురు టాప్ హీరోలు ..లిస్ట్ లో మరో 50 పేర్లు ?నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను వేగవంతం చేసింది. … Read More
కువైట్ రాజు సబ అహ్మద్ కన్నుమూత - కారణాలపై గోప్యత - రాజ్యానికి వారసుడు నవాఫ్ అహ్మద్పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల్లో ఒకటైన కువైట్ పాలకుడు కన్నుమూశాడు. కువైట్ రాజు షేక్ సబ అల్ అహ్మద్ చనిపోయిన విషయాన్ని అమిరీ దివాన్ డిప్యూటీ మినిస్టర్ షేక… Read More
0 comments:
Post a Comment