Monday, November 11, 2019

మహారాష్ట్ర నేతలతో చర్చించిన తరువాతనే : శివసేన లాంటి పార్టీలతో పొత్తు..సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్

మహారాష్ట్రలో శివసేన కు మద్దతిచ్చే అంశం పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేవమైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. దీంతో.. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేతలను రావాలంటూ పార్టీ అధినేత్రి సోనియా ఆదేశించారు. సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి సమావేశమైన తరువాత శివసేనకు పొత్తు విషయంలో ఒక నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q51Y3I

Related Posts:

0 comments:

Post a Comment