ముంబై: మహారాష్ట్రలో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దాదాపు అన్ని మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా మళ్లీ మహారాష్ట్రలో బీజేపీదే అధికారమని పేర్కొనడం గమనార్హం. టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. బీజేపీ, శివసేన కూటమి - 230
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P7y6TS
Monday, October 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment