ముంబై: మహారాష్ట్రలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి మరోసారి నిరాశ తప్పదని, ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోందని వెల్లడించాయి. 288 స్థానాల సంఖ్యాబలం ఉన్న మహారాష్ట్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P1TWIy
ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర కాషాయ కూటమిదే: కాంగ్రెస్-ఎన్సీపీలకు భారీ ఓటమి తప్పనట్టే
Related Posts:
బిగ్బాసే తోప్.. రేటింగ్లో బాప్రే బాప్ అనిపిస్తున్న షో..!! ఎన్టీఆర్, నానిని వెనక్కినెట్టిన నాగ్హైదరాబాద్ : బిగ్ బాస్ .. బిగ్గర్ దెన్ బిగ్గెస్ట్ .. ఔను అన్నట్టుగానే మూడో సీజన్లో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్, నానిని తలదన్ని దూసుకెళ్తున్నాడు కింగ్ నాగా… Read More
హాజీపూర్ సైకో శీను కేసులో ఛార్జ్ షీట్.. ఉరిశిక్ష పడేనా?నల్గొండ : హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రాన్ని కుదిపేసింది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి పాశవికంగా చంపిన ఘటనలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయ… Read More
సర్పంచులకు అదనపు బాద్యతలు..! కరెంటు బిల్లు కట్టకపోతే వేటు తప్పదన్న సీఎం..!!హైదరాబాద్: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 'తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్ సంస్థలది చాలా క… Read More
అతడొక్కడే.. 12 మంది పిడిగుద్దులు..!భోపాల్ : చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్దవిగా మారుతున్నాయి. కూర్చుండి మాట్లాడుకుంటే సరిపోయేదానికి కొందరు ఘర్షణకు దిగుతున్నారు. అలా రోడ్డు మీదకొచ్చి కొట… Read More
పోలీస్ కీచకపర్వంపై రాములమ్మ గుస్సా.. సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్హైదరాబాద్ : పోలీసుల కీచకపర్వంపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సమాజం తలవంచుకునేలా ఉందని మండిపడ్డారు విజ… Read More
0 comments:
Post a Comment