ముంబై: మహారాష్ట్రలో మరోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ-శివసేన కూటమి వరుసగా రెండోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమి మరోసారి నిరాశ తప్పదని, ప్రతిపక్షంలో కూర్చోక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోందని వెల్లడించాయి. 288 స్థానాల సంఖ్యాబలం ఉన్న మహారాష్ట్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P1TWIy
ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర కాషాయ కూటమిదే: కాంగ్రెస్-ఎన్సీపీలకు భారీ ఓటమి తప్పనట్టే
Related Posts:
ఇండో పాక్ ఎఫెక్ట్: కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని జెట్ ఎయిర్ వేస్ ప్రకటనఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ ప్రభావం విమానాయాన రంగంపై పడుతోంది. నిన్న పలు విమానాశ్రాయాలు మూసివేస్తున్నట్లు ఇరు … Read More
క్షేమంగా తిరిగి రా బిడ్డ .. సర్వమత ప్రార్థనలు చేయడంపై అభినందన్ తండ్రి ధన్యావాదాలున్యూఢిల్లీ : పాక్ సైనికుల కబంధహస్తాల్లో చిక్కిన ఐఏఎఫ్ ఫైలట్ అభినందన్ క్షేమంగా రావాలని యావత్ భారత్ కోరుకుంటోంది. ఆయన ఆరోగ్యంతో తిరిగిరావాలని మనసారా ఆకా… Read More
భారత పైలెట్ ను వదిలేయండి: లేదంటే..ఆసియా ఖండంలో అనాథలవుతాం: పాక్ మాజీ ప్రధాని మనవరాలువాషింగ్టన్: పాకిస్తాన్ చెరలో ఉన్న మనదేశ వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు… Read More
పుంజుకోవాల్నా, గింజుకుంటోంది..! కంచుకోటలో కాంగ్రెస్ కష్టాలునిజామాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టింది. గులాబీదళంపై కన్నెర్రజేసిన హస్తం గూటి నేతలు … Read More
విమాన హైజాక్, గోద్రా అల్లర్ల వీడియో చూపిస్తూ ట్రైనింగ్ .. జైషే మహ్మద్ శిబిరం గురించి వెల్లడించిన ఐబీన్యూఢిల్లీ : ఐఏఎఫ్ ఫైటర్ల దాడితో బాలాకోట్ లోని జైషే మహ్మద్ శిక్షణ శిబిరంలో జరుగుతోన్న ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. పాక్ గడ్డపై .. నడిబొడ్డ… Read More
0 comments:
Post a Comment