ముంబై: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేడు (అక్టోబర్ 21) పూర్తయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు వరుసలో నిలిచిన వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లోను ఓటింగ్ శాతం తగ్గింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BsESvu
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర బీజేపీ-శివసేనదే, హర్యానాలో కమలం హవా
Related Posts:
భారత్లో కరోనా: 2కోట్లు దాటేసింది -ఒక్కరోజులోనే 3,449 మంది బలి -కొత్తగా 3.57 లక్షల కేసులుదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గినట్లున్నా, కొవిడ్ మరణాలు మాత్రం కంట్రోల్ లో… Read More
దినదిన గండం: ధోనీసేనలో కరోనా: పేలిన బయోబబుల్: ఐపీఎల్ను కమ్మేసిన వైరస్: మ్యాచ్ డౌట్న్యూఢిల్లీ: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ ది… Read More
ప్రమాణ స్వీకారానికి ముందే స్టాలిన్ కీలక ప్రకటన: కాబోయే ముఖ్యమంత్రిగా తొలి నిర్ణయంచెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే ఘన విజయాన్ని అందుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను మించిన సీట్లను స… Read More
భారత్, బ్రిటన్, బ్రెజిల్-మూడు వైరస్లపైనా ప్రభావవంతంగా కోవాగ్జిన్-ఐసీఎంఆర్ స్టడీభారత్లో నానాటికీ పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఏది మంచిద… Read More
తెలంగాణలో కరోనా: 80%లక్షణాల్లేవు -ఒకేరోజు 59మంది మృతి -కొత్తగా 6,876 కేసులు -వెంటిలేటర్ అంబులెన్స్ కొరతతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నాటి బులిటెన్ లో కొత్త కేసులు 5వేలోపు, మరణాలు 50లోపు… Read More
0 comments:
Post a Comment