గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని..కొణకళ్ల నారాయాణకు వంశీతో చర్చించే బాధ్యతలు అప్పగించారు. వారిద్దరూ వంశీతో సుదీర్ఘంగా చర్చించినా...ఫలితం రాలేదు. ఇదే సమయంలో వంశీ వైసీపీలో చేరేందుకు ముహూర్తం సైతం ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆ ప్రయత్నాలు టీడీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZpl6B
గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!
Related Posts:
ప్రతీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ బోర్డులు : ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం..!నల్లటి దుస్తులతో అసెంబ్లీలో దర్శనమిచ్చిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు .. ఈ రోజు ఆటో డ్రైవర్ గా కనిపించారు. ఏపి ప్రభుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టా… Read More
మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలులోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్నగర్ ర్యాలీలో పాల్గొన్నారు… Read More
బెంగాల్లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధానిదుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ద… Read More
ఈ ముగ్గురు మహిళలు మోడీకి నిద్రలేకుండా చేస్తున్నారట..!ఈ రోజుల్లో మహిళలు తామేమీ తక్కువకాదన్నట్లు పురషులతో సమానంగా పోటీపడుతున్నారు. ఇక నిజంగా చెప్పాలంటే పురుషులపై చాలామంది మహిళలు పైచేయి సాధిస్తున్నారు. సాధా… Read More
జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్య… Read More
0 comments:
Post a Comment