స్టాక్ హోమ్: ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతల పేర్ల పరంపరలో మరో అంకం. రసాయనిక శాస్త్రం కేటగిరీలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. జాన్ బీ గూడెనోఘ్ (జర్మనీ), ఎం స్టాన్లీ విట్టింగ్ హాం (యూకే), అకీరా యోషినో (జపాన్) లకు రసాయనిక శాస్త్రంలో నోబెల్ అవార్డును అందజేయనున్నారు. స్వీడన్ లోని రాయల్ స్వీడిష్ అకాడమీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oi1uMt
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్: సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లకు ప్రాణం పోసినందుకు..
Related Posts:
బిగ్ ట్విస్ట్... 'షాహీన్బాగ్' ఆందోళనలు బీజేపీ ప్లానే... ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు...కరోనా వైరస్కు ముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సీఏఏ వ్యతిరేక,అనుకూల వర్గాలుగా దేశంలోని రాజకీయ పార్టీలు,ప… Read More
మోడీ స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ ఎఫెక్ట్: భారత్తో కలిసి పనిచేస్తామంటూ చైనా శాంతి మంత్రంబీజింగ్: ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తలకు కారణమైన చైనా ఇప్పుడు శాంతి పాట పాడుతోంది. ఇందుకు ఆగస్టు 15న ఎర్రకోట వేదిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసం… Read More
Fact check : ఆ వీడియో ఇప్పటిదేనా... ఇండిపెండెన్స్ డే నాడు వైరల్...అగస్టు 15,భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. అమెరికాకు చెందిన వెస్ట్ ప… Read More
మరో అల్పపీడనం, భారీ వర్షాలు - సీఎం కేసీఆర్ వార్నింగ్ - వరంగల్కు మంత్రి కేటీఆర్‘‘గడిచిన నాలుగైదురోజుల వర్షానికి రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలకు వరద పోటెత్తింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే నాలుగు రోజులు చ… Read More
హైదరాబాద్లో రూ. 80 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ సీజ్: ముగ్గురు అరెస్ట్హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ ఎత్తున డగ్ర్స్ పట్టుబడటం కలకలం రేపింది. నగర శివారులో సుమారు రూ. 80 కోట్లకుపైగా విలువ చేసే డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రె… Read More
0 comments:
Post a Comment