నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? అనే సందేహం కలుగుతోంది. సరైన తనిఖీలు చేయకుండానే డిపోల నుంచి బస్సులను బయటికి పంపారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. నార్కట్పల్లి నుంచి నల్గొండ వైపు వెళ్తున్న నార్కట్ పల్లి డిపోకు చెందిన బస్సు ఎల్లారెడ్డిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు వెనక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B5ZfOX
సమ్మె ఎఫెక్ట్: బస్సు చక్రం ఊడిపోయింది.. ప్రయాణికుల బెంబేలు!
Related Posts:
జీహెచ్ఎంసీ కాబోయే మేయర్ ఆమేనా...? ప్రగతి భవన్ నుంచి టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు..హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనూహ్య షాకిచ్చాయి. గ్రేటర్ పీఠం మాదేనంటూ తొలినుంచి దూకుడైన ధీమాను ప్రదర్శించిన బీజేపీ... పీఠాన్ని అందుకో… Read More
గ్రేటర్ దెబ్బ: బీజేపీ పేరెత్తని కేటీఆర్ -ఫలితాలపై అనూహ్య వ్యాఖ్యలు -అందుకే ఓడిపోయాందేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నిక… Read More
దుబ్బాకలో అల్లుడు, గ్రేటర్లో కొడుకు సంగతి చూశాం.. సర్జికల్ కాదు..శాఫ్రాన్ స్ట్రైక్స్ జరిగాయి: బండి సంజయ్గ్రేటర్ ఎన్నికల్లో కమలం వికసించింది. 3 డివిజన్ల నుంచి 43 డివిజన్లకు చేరింది. ఇప్పటికే 42 డివిజన్లలో గెలువగా.. 2 డివిజన్లలో లీడ్లో ఉంది. జీహెచ్ఎంసీలో … Read More
జీహెచ్ఎంసీ హంగ్..? టీఆర్ఎస్కు ముందు నుయ్యి వెనుక గొయ్యి.. ఎంఐఎంతో కలుస్తారా..?గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి... ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది... అనూహ్య ఫలితాలతో ఈసారి 'హంగ్' పరిస్థితులే కనిపిస్తున్నాయి. గ్రేటర్ ప్రజలు ఏ పార్టీక… Read More
GHMC Election Results 2020: బీజేపీ గెలుపులో పవన్ కల్యాణ్ పాత్ర -ఏపీ నేతలు వచ్చుంటే?గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్, ఎంఐఎంలకు ధీటుగా పోరాడి.. కారు స్పీడుకు బ్… Read More
0 comments:
Post a Comment